Homeహైదరాబాద్latest Newsకోహ్లీ పాక్‌‌కు వస్తే ఇండియాను మర్చిపోతాడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన షాహిద్ అఫ్రిదీ

కోహ్లీ పాక్‌‌కు వస్తే ఇండియాను మర్చిపోతాడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన షాహిద్ అఫ్రిదీ

టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. పాకిస్థాన్‌లోనూ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో కోహ్లి పాకిస్థాన్‌కు వస్తే భారత్‌ను మర్చిపోయే రీతిలో తమ అతిథి మర్యాదలు ఉంటాయని పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ అన్నాడు. పాక్‌లో కోహ్లీ ఆడితే చూడాలని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారని తెలిపాడు.

Recent

- Advertisment -spot_img