Homeహైదరాబాద్latest Newsమహాలక్ష్మి పథకంపై కీలక నిర్ణయం.. అప్పటినుంచే మహిళలకు రూ.2500..!

మహాలక్ష్మి పథకంపై కీలక నిర్ణయం.. అప్పటినుంచే మహిళలకు రూ.2500..!

మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.2500, కళ్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం కొత్త ఏడాదిలో అందజేయనున్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ నివేదిక రాగానే రైతు భరోసా ఇస్తామన్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను డిసెంబరు 9 నాటికి చెల్లించాలని సీఎం నిర్ణయించినట్లు చెప్పారు. రూ. వేల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు.

Recent

- Advertisment -spot_img