Homeహైదరాబాద్latest Newsపింఛన్ దారులకు కీలక అప్డేట్..!

పింఛన్ దారులకు కీలక అప్డేట్..!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల జారీకి సంబంధిచిం ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ దారుడు మరణిస్తే అతడి భార్యకు వెంటనే వితంతు పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పెన్షన్‌దారుడు మ‌ర‌ణిస్తే భార్యకు వెంట‌నే వితంతు పెన్షన్ మంజూరు చేయాల‌ని ఉత్తర్వుల్లో పేర్కోంది. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వ కార్యద‌ర్శి జి. వీర‌పాండియ‌న్ ఉత్తర్వులు విడుద‌ల చేశారు.

Recent

- Advertisment -spot_img