ఐపీఎల్ 2025 వేలం రెండో సెట్లో స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీ ముందుగా వేలానికి వచ్చాడు. కనీస ధర రూ. 2 కోట్లకు మహ్మద్ షమీని 10 కోట్లకు సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. కోల్కతా రూ.9.75కోట్ల వరకు షమీ కోసం బిడ్ దాఖలు చేయగా.. రూ.10కోట్ల బిడ్ వేసిన సన్రైజర్స్ హైదరాబాద్ షమీని దక్కించుకుంది.