Homeహైదరాబాద్latest Newsఐపీఎల్ 2025 మెగా వేలంలో.. మహ్మద్ షమీకి రూ. 10 కోట్లు

ఐపీఎల్ 2025 మెగా వేలంలో.. మహ్మద్ షమీకి రూ. 10 కోట్లు

ఐపీఎల్ 2025 వేలం రెండో సెట్‌లో స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీ ముందుగా వేలానికి వచ్చాడు. కనీస ధర రూ. 2 కోట్లకు మహ్మద్ షమీని 10 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. కోల్‌కతా రూ.9.75కోట్ల వరకు షమీ కోసం బిడ్ దాఖలు చేయగా.. రూ.10కోట్ల బిడ్‌ వేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ష‌మీని దక్కించుకుంది.

Recent

- Advertisment -spot_img