బోర్డర్-గవాస్కర్ ట్రోఫి సిరీస్లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగోవ టెస్ట్ మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. 340 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన భారత్ 155 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో ఆసీస్ 2-1 ఆధిక్యంలో ఉంది.