Homeహైదరాబాద్latest NewsIND vs AUS: నితీష్ కుమార్ రెడ్డిపై వేటు.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..?

IND vs AUS: నితీష్ కుమార్ రెడ్డిపై వేటు.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..?

మెల్ బోర్న్ వేదికగా రేపటి నుంచి ఆతిథ్య ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో అమీతుమీ తేల్చుకోనుంది. కానీ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిపై వేటు పడుతుందని ఆసీస్ టూర్ లో మీడియా ప్రతినిధులు వెల్లడించారు. ఇద్దరు స్పిన్నర్లతో టీమ్ ఇండియా బరిలోకి దిగనుందని సమాచారం. నితీష్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను అదనపు స్పిన్నర్‌గా తీసుకోవాలని టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (సి), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), సుభమన్ గిల్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి/వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

Recent

- Advertisment -spot_img