Homeహైదరాబాద్latest NewsAUS vs IND 1st Test: భారీ ఆధిక్యం దిశగా భారత్.. లంచ్ సమయానికి భారత్...

AUS vs IND 1st Test: భారీ ఆధిక్యం దిశగా భారత్.. లంచ్ సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే..?

పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం టీంఇండియా ఒక వికెట్ నష్టానికి 255 పరుగులు చేసింది. దీంతో భారత్ 301 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (137 పరుగులు, 255 బంతులు) దేవ్ దత్(17 రన్స్, 61 బంతులు) నిలకడగా ఆడుతున్నారు. KL రాహుల్ 77 పరుగులతో రాణించారు.

Recent

- Advertisment -spot_img