Homeహైదరాబాద్latest Newsఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. అర్హుల గుర్తింపుపై కీలక ఆదేశాలు..!

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. అర్హుల గుర్తింపుపై కీలక ఆదేశాలు..!

‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అర్హుల గుర్తింపుపై పంచాయతీ రాజ్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 2లోగా అర్హుల గుర్తింపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. లబ్ధిదారుల వివరాలను అదే రోజు సాయంత్రం 5 గంటల లోపు ఆన్ లైన్‌లో నమోదు చేయాలని సూచించింది. ఆ తర్వాత మార్పులు, చేర్పులకు అవకాశం ఉండదని పేర్కొంది. ఈ పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఏడాదికి రూ.12 వేలు అందించనుంది.

Recent

- Advertisment -spot_img