సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఐపీఎల్ 2025 సీజన్కు సంబంధించి ఆటగాళ్ల వేలం కొనసాగుతోంది. కనీస ధర రూ.2 కోట్లు ఉన్న భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ను రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. తొలత అర్ష్దీప్ కోసం చెన్నై, ఢిల్లీ, గుజరాత్, బెంగళూర్, రాజస్థాన్, SRH పోటీపడ్డాయి. ఇదే సమయంలో చివరకు RTMను ప్రయోగించి పంజాబ్ రూ.18 కోట్లకు అర్ష్దీప్ను సొంతం చేసుకుంది.