Homeహైదరాబాద్latest Newsశ్రీలంక పర్యటనకు ఆ ముగ్గురు ఎందుకు లేరో అర్థం చేసుకోవడం కష్టమే.. సంచలన వ్యాఖ్యలు చేసిన...

శ్రీలంక పర్యటనకు ఆ ముగ్గురు ఎందుకు లేరో అర్థం చేసుకోవడం కష్టమే.. సంచలన వ్యాఖ్యలు చేసిన హర్భజన్‌ సింగ్

శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఎంపికలో సంజూ, యుజ్వేంద్ర చాహల్, అభిషేక్‌ శర్మకు చోటు దక్కలేదు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్‌ సింగ్ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు. ‘‘చాహల్, అభిషేక్, సంజూ అద్భుతమైన ఆటగాళ్లు. ఈ ముగ్గురికీ చోటు ఎందుకు దక్కలేదో అర్థం చేసుకోవడం చాలా కష్టం’’ అని తెలిపాడు.

Recent

- Advertisment -spot_img