Homeహైదరాబాద్latest Newsపసిబిడ్డల ప్రాణాలు పోతుంటే పట్టనట్టు ఉండటం సరికాదు : ఎమ్మెల్సీ కవిత

పసిబిడ్డల ప్రాణాలు పోతుంటే పట్టనట్టు ఉండటం సరికాదు : ఎమ్మెల్సీ కవిత

కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజను మరియు ఆమె కుటుంబ సభ్యులను ఈరోజు ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ 11 నెలల్లో 10 రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణం పోతుంటే.. అంటే నెలకు ముగ్గురి ప్రాణాలు పోతుంటే కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా ఉండటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అని కవిత తెలిపారు. పసిబిడ్డల ప్రాణాలు పోతుంటే పట్టనట్టు ఉండటం సరికాదు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Recent

- Advertisment -spot_img