Homeహైదరాబాద్latest Newsటీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ఆతిథ్యానికి నో చెప్పిన జై షా.. ఎందుకంటే..?

టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ఆతిథ్యానికి నో చెప్పిన జై షా.. ఎందుకంటే..?

బంగ్లాదేశ్‌లో జరగాల్సిన మహిళల టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వాలన్న ఐసీసీ ప్రతిపాదనను తిరస్కరించానని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. ‘భారత్‌లో అక్టోబర్లో వర్షాలు కురుస్తాయి. పైగా వచ్చే ఏడాది మహిళల వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమివ్వాలి. అందుకే వరుసగా 2 మెగా టోర్నీలు నిర్వహించలేమని సంకేతాలు పంపించా’ అని ఆయన అన్నారు. బంగ్లాలో రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో క్రికెటర్ల భద్రతపై ఐసీసీ ఆందోళన చెందుతోంది.

Recent

- Advertisment -spot_img