Jasprit Bumrah: టీమిండియా స్పీడ్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్తో జరిగే టీ20 సిరీస్లో బుమ్రా ఆడకపోవచ్చు. దీంతో ఆ మ్యాచ్లకు బుమ్రా దూరం కానున్నట్లు తెలుస్తుంది. అలాగే వన్డే సిరీస్లో అతను చివరి మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. కానీ ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫికి అందుబాటులో ఉండే రీతిలో బుమ్రాను తీర్చిదిద్దాలని బీసీసీఐ భావిస్తుంది. ఆ కారణంగానే అతనికి రెస్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు.
ALSO READ
ఈ కాల్స్కు స్పందించకండి.. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ పోలీసులు హెచ్చరిక..!
BREAKING: భారత్ లో HMPV వైరస్ తొలి కేసు.. 8 నెలల చిన్నారికి..