హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ‘జెర్సీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తుంది. 2015లో విడుదలైన మలయాళ చిత్రం కోహినూర్తో శ్రద్ధా తొలిసారిగా నటించింది. తాజాగా శ్రద్ధా శ్రీనాథ్ కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.