Homeహైదరాబాద్latest NewsJio ఏక్ ధామ్ రీఛార్జ్ ప్లాన్.. క్రికెట్ అభిమానులకు అదిరిపోయే బంపర్ ఆఫర్

Jio ఏక్ ధామ్ రీఛార్జ్ ప్లాన్.. క్రికెట్ అభిమానులకు అదిరిపోయే బంపర్ ఆఫర్

Jio : నేటి కాలంలో, జియో (Jio) కంపెనీ తన కస్టమర్లకు ప్రతిరోజూ గొప్ప ప్లాన్‌లను అందించే భారతదేశంలో నంబర్ వన్ టెలికాం కంపెనీ గా నిలిచింది.జియో కంపెనీ తన కస్టమర్లను సంతోషపెట్టేందుకు కొత్త చౌక రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. జియో కంపెనీ తన కస్టమర్ల కి శుభవార్త ప్రకటించింది. కంపెనీ తన కస్టమర్ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో Jio ఇప్పుడు ఉచిత జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ ఇస్తుంది. క్రికెట్ అభిమానులు ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ కొనుగోలు చేయకుండా మొత్తం IPL 2025 సీజన్‌ను చూడవచ్చు.

జియో రూ.100 ప్లాన్ : ఈ ప్లాన్ లో 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ (మొబైల్/టీవీ) ఉంటుంది. ఈ ప్యాక్‌లో డేటా ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. జియో నెలవారీ ప్లాన్‌లోని కస్టమర్‌లు తమ 2వ మరియు 3వ నెల జియోహాట్‌స్టార్ ప్రయోజనాలను పొందడానికి ప్లాన్ గడువు ముగిసిన 48 గంటలలోపు తమ బేస్ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్యాక్ మొత్తం 5GB డేటాను అందిస్తుంది.

Recent

- Advertisment -spot_img