Homeఫ్లాష్ ఫ్లాష్ఎమ్మెల్యేల జీతం తగ్గింపు..

ఎమ్మెల్యేల జీతం తగ్గింపు..

బెంగళూరు: కరోనా సంక్షోభం నేపథ్యంలో శాసనసభ్యుల జీతభత్యాల్లో 30 శాతం తగ్గిస్తూ కర్ణాటక అసెంబ్లీ తీర్మానించింది. ఈ మేరకు సర్కారు ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం తెలిపింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, స్పీకరు, డిప్యూటీ స్పీకర్ల జీత, భత్యాలను 30 శాతం తగ్గించుకోవడం వల్ల 18 కోట్ల రూపాయలను ఆదా చేయవచ్చని కర్ణాటక శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి జేసీ మధుస్వామి చెప్పారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img