Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్ కార్యకర్తని పరామర్శించిన కటారి చంద్రశేఖర్ రావు

కాంగ్రెస్ కార్యకర్తని పరామర్శించిన కటారి చంద్రశేఖర్ రావు

ఇదే నిజం, గొల్లపల్లి :జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో ఇటీవల కాలంలో బైక్ ఆక్సిడెంట్ లో గాయాలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెవులమద్ది గంగాధర్ ని పరామర్శించి, అదేవిధంగా ఆక్సిడెంట్ పాలై గత కొన్ని నెలలుగా బాధపడుతున్న చెవులమద్ది రవీన్ ని మాజీ జడ్పీటీసీ,మాజీ ఎంపీపీ,మాజీ సింగిల్ విండో చైర్మన్,మాజీ గ్రంథాలయ చైర్మన్,జిల్లా సీనియర్ నాయకులు కటారి చంద్రశేఖర్ రావు పరామర్శించారు.ఈ కార్యక్రమంలో తాడూరి సత్యనారాయణ,నక్క విజయ్,తడగొండ విజయ్,కిష్టంపేట రమేష్ రెడ్డి,నల్ల నరసింహ రెడ్డి,మద్దూరి నవీన్,జేరిపోతుల రాజేష్,జేరిపోతుల అనిల్,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img