ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో మాజీ జడ్పీటీసీ,మాజీ ఎంపీపీ, మాజీ సింగిల్ విండో చైర్మన్,మాజీ గ్రంథాలయ చైర్మన్,జిల్లా సీనియర్ నాయకులు కటారి చంద్రశేఖర్ రావు స్వామి వారిని దర్శించుకొని,ప్రత్యేక పూజలు నిర్వహించి,శేషవస్త్రాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్,నాయకులు కిష్టంపేట రమేష్ తదితరులు పాల్గొన్నారు.