Homeహైదరాబాద్latest Newsజనగామ రైతులతో ముచ్చటించిన కేసీఆర్

జనగామ రైతులతో ముచ్చటించిన కేసీఆర్

Jangaon : జనగామ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించారు. ధారావత్ తండాలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండిన పంటలను పరిశీలించారు. నష్టపరిహారం ఇప్పించాలని కేసీఆర్‌ను రైతులు కోరారు. పంటల పరిశీలన తర్వాత కేసీఆర్ సూర్యాపేటకు వెళ్లారు.

Recent

- Advertisment -spot_img