Homeహైదరాబాద్latest Newsరైతు భరోసా పై కీలక ప్రకటన.. త్వరలోనే రైతుల ఖాతాలో రూ.7,500..!

రైతు భరోసా పై కీలక ప్రకటన.. త్వరలోనే రైతుల ఖాతాలో రూ.7,500..!

రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. త్వరలోనే రైతు భరోసా రూ.7,500 ఇస్తామన్నారు. ఈ నెలాఖరులోగా రూ.2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తామని తెలిపారు. వచ్చే నెల నుంచి రూ.2లక్షల పైబడి ఉన్నవారికి మాఫీ చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని విమర్శించారు.

Recent

- Advertisment -spot_img