Homeహైదరాబాద్latest Newsరైతు భరోసాపై కీలక నిర్ణయం.. రైతు ఖాతాలోకి ఎకరానికి రూ.15వేలు?

రైతు భరోసాపై కీలక నిర్ణయం.. రైతు ఖాతాలోకి ఎకరానికి రూ.15వేలు?

తెలంగాణలో ఈ నెల 23న జరుగనున్న కేబినెట్ భేటీలో రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వానాకాలం పంటకు సంబంధించి రైతు భరోసా కింద ఒక్కో ఎకరానికి రూ.7,500 జమ చేయాల్సి ఉన్నా.. రుణమాఫీ కారణంగా చేయలేదు. రాబోయే యాసంగితో కలిసి ఒక్కో రైతుకు రూ.15,000 అందించనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై మంత్రి వర్గ భేటీ తర్వాత క్లారిటీ రానుంది.

Recent

- Advertisment -spot_img