Homeహైదరాబాద్latest Newsకోహ్లి సూపర్ సెంచరీ.. భారత్ డిక్లేర్డ్.. 533 పరుగుల భారీ ఆధిక్యం..!

కోహ్లి సూపర్ సెంచరీ.. భారత్ డిక్లేర్డ్.. 533 పరుగుల భారీ ఆధిక్యం..!

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్‌ రెండో ఇన్సింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ చేసి డిక్లేర్డ్ ప్రకటించింది. జైస్వాల్ 161, కోహ్లీ 100*, రాహుల్ 77 పరుగులతో అదరగొట్టారు.దీంతో రెండో ఇన్నింగ్స్ లో భారత్ 487/6 పరుగులు చేసి డిక్లేర్డ్ ఇచ్చింది. దీంతో భారత్ కు 533 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా భారత్ తొలి ఇన్సింగ్స్ లో 150 పరుగులు చేయగా ఆస్ట్రేలియా 104 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img