Homeహైదరాబాద్latest Newsమరోసారి గొప్ప మనసు చాటుకున్న విరాట్ కోహ్లీ.. పిల్లల కోసం ఏం చేశాడో తెలుసా..?

మరోసారి గొప్ప మనసు చాటుకున్న విరాట్ కోహ్లీ.. పిల్లల కోసం ఏం చేశాడో తెలుసా..?

టీమ్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లి మరోసారి మంచి మనసు చాటుకున్నారు. నిరుపేద పిల్లలకు సాయం చేసేందుకు క్రికెటర్ కేఎల్ రాహుల్ దంపతులు విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఛారిటీలో వేలం వేసేందుకు తను సంతకం చేసిన జెర్సీ, గ్లోవ్స్ ను విరాట్ అందించారు. దాని మీద వచ్చే డబ్బు పిల్లల సంక్షేమానికి ఉపయోగించనున్నారు. దీంతో విరాట్ పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img