Homeహైదరాబాద్latest Newsస్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన కోలన్ హన్మంత్ రెడ్డి

స్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన కోలన్ హన్మంత్ రెడ్డి

ఇదే నిజం, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125 డివిజన్ ప్రభుత్వ పాఠశాలలో మెట్కాన్ గూడకు చెందిన శ్రీశైలం యాదవ్ తమ్ముడు కిట్టు జ్ఞాపకార్టం సందర్బంగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్కూల్ పిల్లలందరికి నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్ సంజీవ్ రెడ్డి, సంతోష్ ముదిరాజ్, జగన్, అమీర్, సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్ వారి కుటుంబ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img