Homeహైదరాబాద్latest Newsసింగరేణి బిడ్డగా నన్ను గెలిపించండి : Koppula Eshwar

సింగరేణి బిడ్డగా నన్ను గెలిపించండి : Koppula Eshwar


ఇదే నిజం, గోదావరిఖని: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గోదావరిఖని 11వ గని కార్మికులతో ముచ్చటించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని కార్మికులను కోరారు. సింగరేణి కార్మికుని బిడ్డగా పార్లమెంటుకు పంపాలని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img