Homeహైదరాబాద్latest Newsఅత్యాధునిక టెక్నాలజీ.. అయినా మ్యాచ్ కష్టమేనా..!

అత్యాధునిక టెక్నాలజీ.. అయినా మ్యాచ్ కష్టమేనా..!

భారత్ – న్యూజిలాండ్ మధ్య తొలి టెస్ట్ జరిగే బెంగళూరులో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో టాస్ ఆలస్యమైంది. అయితే, ఎంత భారీ వర్షం పడినా మ్యాచ్‌ను సిద్ధం చేయగల టెక్నాలజీ బెంగళూరు మైదానంలో ఉంది. నిమిషానికి 10వేల లీటర్ల నీటిని పీల్చేయగల సామర్థ్యం కలిగిన సబ్‌ ఎయిర్‌ సిస్టమ్‌ ఇక్కడ ఉంది. దీంతో వర్షం ఆగిన కాసేపటికే మైదానాన్ని సిద్ధం చేయొచ్చు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కొనసాగితే మాత్రం తొలి రోజు ఆటను చూసే అవకాశం ఉండకపోవచ్చు.

Recent

- Advertisment -spot_img