Homeహైదరాబాద్latest Newsగ్రూప్ -1 మెయిన్ పరీక్షలకు లైన్ క్లియర్..!

గ్రూప్ -1 మెయిన్ పరీక్షలకు లైన్ క్లియర్..!

తెలంగాణలో గ్రూప్ -1 మెయిన్ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 21 నుంచి జరిగే పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థులకు హైకోర్టు డివిజన్ బెంచ్ లో చుక్కెదురైంది. పరీక్షల నిర్వహణపై సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. గ్రూప్ -1పై దాఖలైన అప్పీల్ పిటిషన్ ను కొట్టేసింది. దీంతో ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్ పరీక్షలు జరగడానికి మార్గం సుగమమైంది.

Recent

- Advertisment -spot_img