Homeహైదరాబాద్latest Newsఇడ్లీలో డ్రగ్స్..జైలుకు యజమానులు

ఇడ్లీలో డ్రగ్స్..జైలుకు యజమానులు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని లిటిల్ ఇడ్లీ హోటల్ యాజమానులను పోలీసులు అరెస్టు చేశారు. 11గ్రాముల కొకెయిన్‌తో పాటు MDMA ను స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్లా సాయి శరత్, నిశత్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ముంబయి నుంచి తీసుకొచ్చి డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా పోలీసుల చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img