Homeహైదరాబాద్latest News'పుస్తకాలను మిత్రులుగా చేసుకోండి' : స్మితా సబర్వాల్

‘పుస్తకాలను మిత్రులుగా చేసుకోండి’ : స్మితా సబర్వాల్

సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిరుచులను ప్రజలతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకొని..అందరూ పుస్తకాలను మిత్రులుగా చేసుకోవాలని X వేదికగా సూచించారు. ఉరుకులు..పరుగుల జీవితంలో కేవలం బుక్స్ మాత్రమే మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. రోజూ కనీసం ఒక పేజీ అయినా చదివితే ఆరోగ్య పరంగానూ ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img