Homeహైదరాబాద్latest Newsమద్యం తాగలేదని మేడపైనుంచి తోసేశారు

మద్యం తాగలేదని మేడపైనుంచి తోసేశారు

ఉత్తరప్రదేశ్ లఖ్‌నవూలో దారుణం జరిగింది. తమతో పాటు మద్యం తాగడం లేదని నలుగురు స్నేహితులు ఒక వ్యక్తిని బిల్డింగ్ పై నుంచి తోసేశారు. రంజిత్ అనే వ్యక్తితో గొడవపడి దౌర్జన్యానికి దిగారు. మిగతా ముగ్గురు స్నేహితులు అతనిపై దాడి చేశారు. స్థానికులు రంజిత్ ను రక్షించి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

Recent

- Advertisment -spot_img