Homeహైదరాబాద్latest Newsమాగి షుగర్ ఫ్యాక్టరీ సిడిసి చైర్మన్ గా ఎండి షాదుల్ సబ్

మాగి షుగర్ ఫ్యాక్టరీ సిడిసి చైర్మన్ గా ఎండి షాదుల్ సబ్

ఇదేనిజం, కంగ్టి: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని జంగి(బి) గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి షాదుల్ సాబ్ ను రాష్ట్ర షుగర్ కేన్ కమిషనర్ మంగళవారం నాడు మాగీ షుగర్ ఫ్యాక్టరీ కి సంబంధించిన సిడిసి చైర్మన్ ఎంపిక చేస్తున్నట్లు ఉత్తర్వులను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా షాదుల్ సబ్ మాట్లాడుతూ….తన ఎంపికకు సహకరించిన రాష్ట్ర ఐటి అండ్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకి. నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి కి. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్.జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుకి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. వారితోపాటు డిసీసీ జనరల్ సెక్రెటరీ పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. షుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం. రైతుల అభివృద్ధి కోసం తన శాయశక్తుల కృషి చేస్తానని ఆయన పత్రికా విలేకరులతో తెలిపారు.

Recent

- Advertisment -spot_img