Homeక్రైంవైద్య విద్యార్థినిపై లైగింక వేధింపులు.. కేసులో యువకులు రిమాండ్​..

వైద్య విద్యార్థినిపై లైగింక వేధింపులు.. కేసులో యువకులు రిమాండ్​..

హైదరాబాద్​, ఇదేనిజం : వైద్య విద్యార్థిని లైగింక వేధింపులకు గురిచేసిన కేసులో యువకులను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. కేసు వివరాలు ఎయిర్​పోర్ట్​ పోలీస్​ స్టేషన్​ కథనం ప్రకారం… కర్ణాటక రాష్ట్ర్ట్రం బెంగుళూర్​కు చెందిన విద్యార్థి(24) ఉక్రేయిన్​లో వైద్య విద్యను అభ్యసిస్తుంది. ఇదీలా ఉండగా సోమవారం ఉక్రేయిన్ ​నుంచి నగరానికి చేరుకుని నగరం నుంచి బెంగూళుర్​ వేళ్లడానికి విమానం సమయం ఉండటంతో శంషాబాద్​ వద్దనున్న వీజేఆర్​ హోటల్​ గది అద్దేకు తీసుకుంది. అయితే అదే హోటల్​లో ఉన్న యువకులు ప్రవీణ్​కుమార్​, పురెందర్​కుమార్​, విజయ్​కుమార్​, తదితరులు అమ్మాయిని వేధించడం మొదలు పెట్టారు. దీంతో వారి ఆగడాలను భరించలేని సదరు యువతి వేంటనే డయాల్​100 కు ఫోన్ ​చెసింది. వేంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో విద్యార్థిని ఫిర్యాదుచేయడంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారిపై వివిధ సెక్షన్ల​ ప్రకారం (354,509,506,510 సెక్షన్​ ప్రకారం) యాజమాని విద్యాకర్​రెడ్డి, ఉద్యోగి మహేష్​ తదితరులపై కేసు నమోదుచేసి రిమాండ్​కు తరలించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img