HomeతెలంగాణBJP చెప్పిన చోట MIM పోటీ

BJP చెప్పిన చోట MIM పోటీ

– నాంపల్లి కార్నర్ మీటింగ్​లో రాహుల్​ గాంధీ

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం ఒక్కటయ్యాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ చెప్పిన చోట ఎంఐఎం పోటీ చేస్తున్నది ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్​లోని నాంపల్లిలో నిర్వహించిన కార్నర్​ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే ప్రజల సర్కారు వస్తుందని చెప్పారు. హైదరాబాద్​ కు అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైల్​, ఔటర్​ రింగ్ రోడ్డు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img