Homeహైదరాబాద్latest Newsవంగవీటి రాధాకృష్ణను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

వంగవీటి రాధాకృష్ణను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

మంత్రి నారా లోకేష్ ఈరోజు టీడీపీ సీనియర్ నేత వంగవీటి రాధాకృష్ణ ఇంటికి వెళ్లారు. ఇటీవల అనారోగ్యంతో కోలుకుంటున్న వంగవీటి రాధాకృష్ణను లోకేష్ పరామర్శించారు. ఢిల్లీ పర్యటన అనంతరం తాడేపల్లి పాతూరులోని వంగవీటి ఇంటికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వంగవీటి రాధాకృష్ణకు తగిన ప్రాధాన్యత ఇస్తామని గతంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img