Homeహైదరాబాద్latest Newsరైతులకు మంత్రి తుమ్మల కీలక సూచన..!

రైతులకు మంత్రి తుమ్మల కీలక సూచన..!

పత్తి, మిర్చి పంటల సాగుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉదయం ఖమ్మం జిల్లా గుర్రాలపాడులో మంత్రి తుమ్మల.. పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సంప్రదాయ పంటల నుంచి ఉద్యాన పంటల వైపు కూడా దృష్టి పెట్టాలన్నారు. పత్తి, మిర్చి స్థానంలో పామాయిల్ సాగు చేస్తే అధిక లాభాలొస్తాయని మంత్రి తెలిపారు.

Recent

- Advertisment -spot_img