Homeహైదరాబాద్latest NewsMLC ByElection: మొదలైన గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. గెలిచేది ఎవరో..?

MLC ByElection: మొదలైన గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. గెలిచేది ఎవరో..?

‘వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ’ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 605 పోలింగ్‌ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్లను సిబ్బంది కట్టలుగా కడుతున్నారు. మధ్యాహ్నం వరకు బండిల్స్‌ కట్టడం పూర్తిచేసి మధ్యాహ్నం నుంచి తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఇవాళ అర్ధరాత్రికల్లా తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img