Homeజాతీయంతెలుగు ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

‘తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు. తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాల పై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకట రామమూర్తి గారికి ఈ రోజు నేను నివాళులు అర్పిస్తున్నాను.’ అని ప్రధానమంత్రి ట్వీట్‌ చేశారు

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img