Homeహైదరాబాద్latest Newsకావాలనే రాహుల్ పై మోదీ విమర్శలు.. ఈసారి భారత కూటమిదే అధికారం: వీహెచ్

కావాలనే రాహుల్ పై మోదీ విమర్శలు.. ఈసారి భారత కూటమిదే అధికారం: వీహెచ్

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి కేంద్రంలో భారత్ కూటమిదే అధికారం అని ఆయన అన్నారు. మోడీ, అమిత్ షా తరచూ 400 సీట్లు అంటూ దేశ ప్రజలను మోసం చేస్తున్నారు. కావాలనే రాహుల్ గాంధీ పై ప్రధాని మోదీ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి ఎక్కడికి పారిపోవాల్సి అవసరం లేదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీజేపీ నేతలంతా విదేశాలకు పారిపోతారని ఎద్దేవా చేశారు.

Recent

- Advertisment -spot_img