తెలంగాణ హైకోర్టులో మోహన్బాబుకు చుక్కుదురైంది. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. రిపోర్టర్ పై దాడి కేసులో మోహన్బాబు పై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదుతో హైకోర్టును ఆయన ఆశ్రయించారు. అనారోగ్య కారణంగా ముందస్తు బెయిల్ ఇవ్వాలని మోహన్ బాబు కోరగా.. కోర్టు కుదరదని తేల్చి చెప్పింది.