Homeహైదరాబాద్మొహర్రం సంతాపదినాలు ఆరంభం

మొహర్రం సంతాపదినాలు ఆరంభం

హైదరాబాద్ :​ పాతబస్తీ డబీల్​పురాలోని ముస్లిం షియా సోదరుల ప్రార్థనా స్థలం (బీబీకీ అలావా) వద్ద శుక్రవారం సౌత్​ జోన్​ డీసీపీ గజరావ్​ భూపాల్​ ఐపీఎస్​ సందర్శించి అలంకు దట్టీలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్బంగా మీర్​చౌక్​ ఏసీపీ ఆనంద్​, రైన్​బజార్​ పోలీస్​ స్టేషన్​ ఇన్​స్పెక్టర్​ పారుపల్లి ఆంజనేయులు తన సిబ్బందితో కలిసి ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రార్థనకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అలావా ముతవల్లి పలు సౌకర్యాలు కల్పించారు

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img