Homeహైదరాబాద్latest NewsMumbai Bomb Blast పేలుళ్ల కీలక సూత్రదారి మృతి : Crime News

Mumbai Bomb Blast పేలుళ్ల కీలక సూత్రదారి మృతి : Crime News

ఇదేనిజం, నేషనల్ బ్యూరో: 26/11 ముంబయి బాంబు పేలుళ్ల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) సీనియర్‌ కమాండర్‌ అజామ్‌ ఛీమా మృతి చెందాడు. గుండెపోటుతో అతడు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌ నగరంలో ప్రాణాలు కోల్పోయినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. మల్కాన్‌వాలాలో అజామ్‌కు అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం. కేవలం 26/11 పేలుళ్ల ఘటన మాత్రమే కాకుండా ఇతర బాంబు పేలుళ్లకు అజామ్‌ సూత్రధారి.

Recent

- Advertisment -spot_img