Homeజిల్లా వార్తలుMustabad : గుడి ఆలయంలో వ్యక్తి ఆత్మహత్య

Mustabad : గుడి ఆలయంలో వ్యక్తి ఆత్మహత్య

ఇదేనిజం, ముస్తాబాద్ (Mustabad) మండలంలో ఓ గుడి ఆలయ ఆవరణలో గుడి గంటకు ఉరి వేసుకొని మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన గాడిచెర్ల పరశురాములు (50) ఆదివారం రాత్రి ఓ ఆలయంలో గుడిగంటకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య పద్మ. ఇద్దరు కుమారులు కలరు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి కి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియవలసింది.musthabad man sucide ఇదేనిజం Mustabad : గుడి ఆలయంలో వ్యక్తి ఆత్మహత్య

Recent

- Advertisment -spot_img