వరంగల్ జిల్లాలో దుగ్గొండి మండలంలో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో లాసాని కిషన్ గుండెపోటుతో మృతిచెందారు. కిషన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళుర్పించారు.
ఇది కూడా చదవండి: రైతుబంధుపై సీఎం రేవంత్ గుడ్ న్యూస్
గ్రామ సర్పంచ్ రాజేశ్వర రావు, నర్సంపేట్ బ్లాక్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మినేని భరత్ , నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొల్లూరి రాజు, మాజీ ఎంపీటీసీ తొగరు గోవర్ధన్, ఉత్తరేణి రాజబాబు, ఆ సోలా సురేష్, సుకిన నాగరాజు, శ్రావణ్ కుమార్, తొగరు గోవర్ధన్ ,దేశాయిపల్లి గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.