Homeఫ్లాష్ ఫ్లాష్రోహిత్‌ శర్మ సతీమణి పై నెటిజన్ల ట్రోల్స్‌.. వెంటనే ఆ పోస్టును తొలగించిన రితికా..!

రోహిత్‌ శర్మ సతీమణి పై నెటిజన్ల ట్రోల్స్‌.. వెంటనే ఆ పోస్టును తొలగించిన రితికా..!

రఫాలోని పౌరులకు మద్దతుగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే మద్దతిచ్చారు. ‘ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా’ అని రాసిఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. కశ్మీరీ పండిట్లు, మణిపుర్‌లో హింస ఇలా దేశంలో నెలకొన్న సమస్యలపై ఏనాడైనా మాట్లాడారా? అంటూ విమర్శించారు. దీంతో ఆమె వెంటనే ఆ పోస్టును తొలగించారు.

Recent

- Advertisment -spot_img