2025 న్యూ ఇయర్ వేడుక సందర్భంగా దేశంలో అత్యధికంగా ఆర్డర్ చేయబడినవి ఏంటో బ్లింక్ఇట్ కంపెనీ ప్రకటించింది. తాజగా బ్లింక్ఇట్ కంపెనీ సీఈఓ అల్బిందర్ దిండ్సా తన స్టోర్ ద్వారా ఏడాది చివరి రోజున విక్రయించిన వస్తువుల గణాంకాలను బ్లింక్లో విడుదల చేశారు. రికార్డు స్థాయిలో కండోమ్లు అమ్ముడుపోయినట్లు ప్రకటించారు. భారతదేశంలో విస్తృతంగా ఉపయోగించే ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ అయిన బ్లింకిట్లో నిన్న (డిసెంబర్ 31) సంవత్సరం చివరి రోజున కండోమ్, నిమ్మకాయ, ENO, ఐస్క్యూబ్, మినరల్ వాటర్, చిప్స్, స్నాక్స్ ఎంత విక్రయించబడ్డాయి. అల్బిందర్ దిండ్సా తన సోషల్ నెట్వర్క్లో పంచుకున్నారు. డిసెంబర్ 31న రాత్రి 10 గంటల సమయానికి దాదాపు 1,22,356 కండోమ్లు అమ్ముడయ్యాయని బ్లింక్ ఇట్ సమాచారం పంచుకుంది. ఏ ఫ్లేవర్ కండోమ్లు అమ్ముడయ్యాయి మరియు అవి ఎంత అమ్ముడయ్యాయి అనే విషయాన్ని కూడా పంచుకుంది. అంతే కాకుండా సుమారు 2,34,512 ఆలూ భుజియా ప్యాకెట్లు, 45,531 టానిక్ వాటర్ క్యాన్లు, 6,834 ఐస్ క్యూబ్స్ ప్యాకెట్లు, 1003 లిప్స్టిక్లు, 762 లైటర్లు అమ్ముడయ్యాయని ఆయన వెల్లడించారు. భారతదేశంలో విస్తృతంగా ఉపయోగించే ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ అయిన బ్లింకిట్లో నిన్న (డిసెంబర్ 31) సంవత్సరం చివరి రోజున కండోమ్, నిమ్మకాయ, ENO, ఐస్క్యూబ్, మినరల్ వాటర్, చిప్స్, స్నాక్స్ ఎంత విక్రయించబడ్డాయి. అల్బిందర్ దిండ్సా తన సోషల్ నెట్వర్క్లో పంచుకున్నారు.