Homeహైదరాబాద్latest Newsకంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత

కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత

– ప్రకటించిన పార్టీ అధిష్టానం

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిని బుధవారం ప్రకటించింది. లాస్య నందిత సోదరి, దివంగత సాయన్న కుమార్తె నివేదితను బీఆర్ఎస్ అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్‌ ఎంపిక చేశారు. కంటోన్మెంట్‌ నేతలతో ఉప ఎన్నికపై చర్చించిన అనంతరం నివేదిత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. లోక్‌సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక కూడా జరగనుంది.

Recent

- Advertisment -spot_img