Homeహైదరాబాద్latest Newsన్యూ ఇయర్ రోజున పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..!

న్యూ ఇయర్ రోజున పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..!

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మంగళవారంతో పోలిస్తే.. బుధవారం పెరిగాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.400 పెరిగి.. రూ. 71,500 కి చేరింది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 440 పెరగడంతో.. రూ. 78,000 కి చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 98,000 గా కొనసాగుతుంది.

Recent

- Advertisment -spot_img