Homeహైదరాబాద్latest Newsబడ్జెట్​పై విపక్షాల ఆందోళన.. రాజ్యసభలో వాడివేడి చర్చ..!

బడ్జెట్​పై విపక్షాల ఆందోళన.. రాజ్యసభలో వాడివేడి చర్చ..!

మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన 2024-25 కేంద్ర వార్షిక బడ్జెట్​లో విపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలపై వివక్ష చూపారని ఇండియా కూటమి ధ్వజమెత్తింది. కేంద్ర బడ్జెట్‌ ముఖ్య ఉద్దేశాన్ని దెబ్బతీశారని, చాలా రాష్ట్రాలకు నిధులు కేటాయించకుండా వివక్ష చూపారని నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇవాళ రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​పై విపక్ష, ప్రతిపక్షాల మధ్య చర్చ జరుగుతోంది.

Recent

- Advertisment -spot_img