Padma Awards 2025: కేంద్ర ప్రభుత్వం 1954 నుంచి ప్రతి ఏటా దేశంలో వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన వ్యక్తులకు ప్రతి ఏటా పద్మ అవార్డులతో సత్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి గణతంత్ర దినోత్సవ సందర్భంగా పద్మ అవార్డులు అందుకున్న వారి జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Padma Awards 2025: పద్మ అవార్డుల జాబితా ఇదే..
పద్మ విభూషణ్:
- దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి: వైద్యం – తెలంగాణ
- జస్టిస్ సింగ్ ఖేహర్: ప్రజా వ్యవహారాలు – చండీగఢ్
- కుముదిని రజనీకాంత్ లఖియా: కళ – గుజరాత్
- లక్ష్మీనారాయణ సుబ్రమణ్యం: కళ – కర్ణాటక
- MT వాసుదేవన్ నాయర్ : సాహిత్యం మరియు విద్య – కేరళ
- ఒసాము సుజుకి : వాణిజ్యం మరియు పరిశ్రమ – జపాన్
- శారదా సిన్హా : కళ – బిహార్
పద్మ భూషణ్:
- నందమూరి బాలకృష్ణ (కళలు) – ఆంధ్రప్రదేశ్
- ఎ.సూర్యప్రకాశ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) – కర్ణాటక
- అనంత్ నాగ్ (కళలు) – కర్ణాటక
- బిబేక్ దెబ్రాయ్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) – ఎన్సీటీ దిల్లీ
- జతిన్ గోస్వామి (కళలు) – అస్సాం
- జోస్ చాకో పెరియప్పురం (వైద్యం) – కేరళ
- కైలాశ్ నాథ్ దీక్షిత్ (ఇతర- ఆర్కియాలజీ) – ఎన్సీటీ దిల్లీ
- మనోహర్ జోషీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) – మహారాష్ట్ర
- నల్లి కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు) – తమిళనాడు
- పీఆర్ శ్రీజేశ్ (క్రీడలు) – కేరళ
- పంకజ్ పటేల్ (వాణిజ్యం, పరిశ్రమలు) – గుజరాత్
- పంకజ్ ఉదాస్ (మరణానంతరం) (కళలు) – మహారాష్ట్ర
- రామ్బహదుర్ రాయ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) – ఉత్తర్ప్రదేశ్
- సాధ్వీ రితంభరా (సామాజిక సేవ) – ఉత్తర్ప్రదేశ్
- ఎస్.అజిత్ కుమార్ (కళలు) – తమిళనాడు
- శేఖర్ కపూర్ (కళలు) – మహారాష్ట్ర
- శోభన చంద్రకుమార్ (కళలు) – తమిళనాడు
- సుశీల్ కుమార్ మోదీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) – బిహార్
- వినోద్ ధామ్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) – అమెరికా
ఏపీ, తెలంగాణ నుంచి పద్మ శ్రీ అవార్డు అందుకున్న వ్యక్తుల జాబితా
- కేఎల్ కృష్ణ : సాహిత్యం & విద్య
- మాడుగుల నాగఫణి శర్మ : కళ
- మందకృష్ణ మాదిగ : ప్రజా వ్యవహారాలు
- మిరియాల అప్పారావు : కళ
- వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి : సాహిత్యం & విద్య