Homeఫ్లాష్ ఫ్లాష్మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్

మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్

దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానం జరిగింది. మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ అవార్డు వరించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డును ప్రదానం చేశారు. కరోనా సమయంలో సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. తెలుగులో ఇప్పటివరకూ 155 చిత్రాల్లో నటించిన ఆయన తన నటన, విలువలతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. 2006 లో చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు దక్కింది.

Recent

- Advertisment -spot_img